కావలి, ఈతముక్కల వారి వీధి,
పాతవూరు నందు గల శ్రీ సాయిబాబా గురుమందిరము(శేషయ్యస్వామి) నందు తేది 14-05-2017
ఉదయం 9.00 గంటలకు లక్ష మల్లెల పూజ కార్యక్రమము జరుగును. కావున ఈ లక్ష మల్లెల పూజ
లో పాలుగునవారు ముందుగా దేవస్ధానము నందు గాని క్రింద తెలపిన ఫోను నెంబర్లకు తెలియ
చేయగలరు.
ఫోన్ నెంబర్లు
9030722798 - 9849968440 –
9849400229 – 9866090552
కావున లక్ష మల్లెల పూజ
కార్యక్రములో పాల్గోని స్వామి వారి కృపపు పాత్రులు అవుదురు.

No comments
Post a Comment