.

.

Saturday, January 9, 2016

డి ఈ యల్ పి పదకం కావలి నందు ప్రారంభం

భారత ప్రభుత్వం  డి ఈ యల్  పి పదకం మన కావలి నందు కరెంటు డిపార్టుమెంటు మొదలుపెట్టినది ప్రతి వినేయోగాదరునికి 9 వాట్స్ 2 బల్బుస్ లబిస్తాయీ. ప్రత... thumbnail 1 summary
భారత ప్రభుత్వం  డి ఈ యల్  పి పదకం మన కావలి నందు కరెంటు డిపార్టుమెంటు మొదలుపెట్టినది ప్రతి వినేయోగాదరునికి 9 వాట్స్ 2 బల్బుస్ లబిస్తాయీ. ప్రతి మీటరుకు 9 వాట్స్ 2 బల్బుస్ లబిస్తాయీ. దీనికిగాను మీటర్ డిసెంబర్ బిల్ ఆధర్ కార్డు ప్రతిని ఇవ్వవలెను. ఈ 9 వాట్స్ 2 బల్బుస్ సాదారణ ధర 1200 ప్రభుత్యం 20 రూపాయలు తీసుకోని ప్రజలకు ఇస్తుంది. ఈ బల్బు వలన 80% కరెంటు మిగులుతుంది. ప్రతి సంవతరానికి 300 మానీ మిగులుతుంది, మేగురిన కాంతి వస్తుంది, 3 సంవతరాలు వారంటీ. ప్రతివక్కరు ఈ అవకాసం ఉపయోగించు కోగలరు.



No comments

Post a Comment

Add Balaji

Add Balaji