కావలి బ్రిడిజ్ సెంటరు నందు
నగదు రహిత లావాదేవిలపై అవగాహన సదస్సు డి.యస్.పి. మరియు కావలి పోలీస్ శాఖ వారు
నిర్వహించినారు. ఈ కార్య క్రమానికి యస్.బి.ఐ. సిబ్బంది విచ్చేసి ప్రజలకు అవగాహన
కల్పించినారు. ఈ కార్యక్రమానికి యవతి యవకులు పెద్దఎత్తున వచ్చి కార్యక్రమాన్ని జయ
ప్రదం చేయటం జరిగింది.
we want to see video click here
we want to see video click here
No comments
Post a Comment